స్కూల్​ భవనం పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి- శిథిలాల కింద 40మంది..!

Jul 27, 2025 - 08:25
 0  1
స్కూల్​ భవనం పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి- శిథిలాల కింద 40మంది..!
రాజస్థాన్​ ఝలావర్​లో ఒక స్కూల్​ భవనం పైకప్పు కూలి కిందపడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. అనేక మంచి చిన్నారులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం.