ప్రధాని మోదీ సరికొత్త రికార్డు- ఇందిరా గాంధీని అధిగమించి, నెహ్రూ తర్వాత రెండో స్థానంలోకి..

మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అధిగమించి, భారత దేశంలో అత్యధిక కాలం ప్రధామంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలిచారు. ఈ జాబితాలోని మొదటి స్థానంలో జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు.