హైడ్రా 'మాన్సున్ ఎమర్జెన్సీ టీమ్స్' వచ్చేస్తున్నాయ్ - జులై 1 నుంచే విధులు
హైడ్రా మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్లు సిద్ధమయ్యాయి. మొత్తం 30 సర్కిళ్లలో 150 టీమ్లు జులై 1వ తేదీ నుంచి పని చేయనున్నాయి. వర్షం ఎప్పుడు పడినా అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.
హైడ్రా మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్లు సిద్ధమయ్యాయి. మొత్తం 30 సర్కిళ్లలో 150 టీమ్లు జులై 1వ తేదీ నుంచి పని చేయనున్నాయి. వర్షం ఎప్పుడు పడినా అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.