టీవీ యాంకర్, జర్నలిస్టు స్వేచ్ఛ మరణం కేసులో అరెస్టయిన పూర్ణచందర్ భార్య స్వప్న ఒక వీడియో సందేశం విడుదల చేశారు. స్వేచ్ఛ తన భర్తను బ్లాక్ మెయిల్ చేసేదని ఆరోపించారు.
టీవీ యాంకర్, జర్నలిస్టు స్వేచ్ఛ మరణం కేసులో అరెస్టయిన పూర్ణచందర్ భార్య స్వప్న ఒక వీడియో సందేశం విడుదల చేశారు. స్వేచ్ఛ తన భర్తను బ్లాక్ మెయిల్ చేసేదని ఆరోపించారు.