'వెన్నుపోటు దినం' విజయవంతం: కూటమి పాలనపై ప్రజాగ్రహం పెల్లుబికింది – సజ్జల
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించిన 'వెన్నుపోటు దినం' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైందని వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించిన 'వెన్నుపోటు దినం' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైందని వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.