ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్.. పటౌడీ స్థానంలో ఆ దిగ్గజాల పేర్లు.. గవాస్కర్ ఫైర్
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ఈ నెలలోనే ఈ రెండు జట్ల మధ్య అయిదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ స్టార్ కాబోతోంది. అయితే ఈ సిరీస్ కు పటౌడీ ట్రోఫీ స్థానంలో సచిన్, అండర్సన్ పేరు పెట్టబోతున్నట్లు సమాచారం. దీనిపై గవాస్కర్ ఫైర్ అయ్యాడు.
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ఈ నెలలోనే ఈ రెండు జట్ల మధ్య అయిదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ స్టార్ కాబోతోంది. అయితే ఈ సిరీస్ కు పటౌడీ ట్రోఫీ స్థానంలో సచిన్, అండర్సన్ పేరు పెట్టబోతున్నట్లు సమాచారం. దీనిపై గవాస్కర్ ఫైర్ అయ్యాడు.