ఏపీ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ - అతి తక్కువ వడ్డీతో రూ. లక్ష వరకు రుణం..! ఇవిగో వివరాలు

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ కు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల పిల్లల చదువు భరోసా ఇవ్వనుంది. ఇందుకోసం ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

ఏపీ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ - అతి తక్కువ వడ్డీతో రూ. లక్ష వరకు రుణం..! ఇవిగో వివరాలు
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ కు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల పిల్లల చదువు భరోసా ఇవ్వనుంది. ఇందుకోసం ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.