‘మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి’- ఇరాన్లో నరకం చూస్తున్న భారత విద్యార్థులు..
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్లోని భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనలో కఠిన రోజులను గడుపుతున్నారు. ఎలాంటి దుర్ఘటనలు జరగకముందే, తమను ఇండియాకు తీసుకెళ్లిపోవాలని అభ్యర్థిస్తున్నారు.
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్లోని భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనలో కఠిన రోజులను గడుపుతున్నారు. ఎలాంటి దుర్ఘటనలు జరగకముందే, తమను ఇండియాకు తీసుకెళ్లిపోవాలని అభ్యర్థిస్తున్నారు.