కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ - ఏపీ కేబినెట్ నిర్ణయాలివే
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు ఆమోదం తెలిపింది. అమరావతి రెండో దశలో భూసేకరణ అంశంపై మంత్రులు చర్చించారు. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు ఆమోదం తెలిపింది. అమరావతి రెండో దశలో భూసేకరణ అంశంపై మంత్రులు చర్చించారు. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.