వీడియో : అంజీ ఖాడ్ కేబుల్ బ్రిడ్జి పైనుంచి 'వందే భారత్' పరుగులు - ఇదిగో వీడియో
అంజీ రైల్వే వంతెన (కేబుల్ బ్రిడ్జి)ను ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసందే. దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెన గా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. ఈ వంతెనపై మొదటిసారిగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు పెట్టింది.

అంజీ రైల్వే వంతెన (కేబుల్ బ్రిడ్జి)ను ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసందే. దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెన గా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. ఈ వంతెనపై మొదటిసారిగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు పెట్టింది.