బాసరలో విషాదం - గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు మృతి..!
నిర్మల్ జిల్లాలోని బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. వీరంతా కూడా హైదరాబాద్ కు చెందిన వాళ్లుగా గుర్తించారు.

నిర్మల్ జిల్లాలోని బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. వీరంతా కూడా హైదరాబాద్ కు చెందిన వాళ్లుగా గుర్తించారు.