పరీక్షల్లో ఫెయిల్ కావడంతో రాజమహేంద్రవరంలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జీఐఈటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థిని పరుచూరి ప్రగతి (19) 2025 జూన్ 3న హాస్టల్ గదిలో బట్టలకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

పరీక్షల్లో ఫెయిల్ కావడంతో రాజమహేంద్రవరంలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జీఐఈటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థిని పరుచూరి ప్రగతి (19) 2025 జూన్ 3న హాస్టల్ గదిలో బట్టలకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.