నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌లో భారీ విజయం.. DRG జవాన్లు సంబరాలు

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా మరణించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వాలని హెలికాప్టర్ లో తరలించారు. ఆ తర్వాత జవాన్లు సంబరాలు చేసుకున్నారు. ఎన్ కౌంటర్ విజయవంతం చేశామని పోలీసులు ఉన్నతాధికారులు చెప్పారు.

నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌లో భారీ విజయం.. DRG జవాన్లు సంబరాలు

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా మరణించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వాలని హెలికాప్టర్ లో తరలించారు. ఆ తర్వాత జవాన్లు సంబరాలు చేసుకున్నారు. ఎన్ కౌంటర్ విజయవంతం చేశామని పోలీసులు ఉన్నతాధికారులు చెప్పారు.