చిలిపిగా కన్ను కొట్టిన ప్రీతి జింటా.. క్యూట్ వీడియో వైరల్.. ఎంత ముద్దొస్తుందో!
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. 11 ఏళ్ల తర్వాత ఆ టీమ్ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఆ టీమ్ కో ఓనర్ ప్రీతి జింటా సంతోషంలో మునిగిపోయింది. ఆ టీమ్ ప్లేయర్స్ ను చూసి చిలిపిగా కన్ను కొట్టింది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. 11 ఏళ్ల తర్వాత ఆ టీమ్ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఆ టీమ్ కో ఓనర్ ప్రీతి జింటా సంతోషంలో మునిగిపోయింది. ఆ టీమ్ ప్లేయర్స్ ను చూసి చిలిపిగా కన్ను కొట్టింది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.