చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
భారతీయ రైల్వే సాధించిన అద్భుతం చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ఈ రైల్వే వంతెనను శుక్రవారం ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఉధంపూర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో దిగిన తర్వాత ప్రధాని మోదీ చీనాబ్ బ్రిడ్జి సైట్ కు వెళ్లి ఈ అద్భుతాన్ని ప్రారంభించారు.
భారతీయ రైల్వే సాధించిన అద్భుతం చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ఈ రైల్వే వంతెనను శుక్రవారం ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఉధంపూర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో దిగిన తర్వాత ప్రధాని మోదీ చీనాబ్ బ్రిడ్జి సైట్ కు వెళ్లి ఈ అద్భుతాన్ని ప్రారంభించారు.