కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు - ఈటల రాజేందర్ చెప్పిన విషయాలివే
కాళేశ్వరం కమిషన్ విచారణకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. కమిషన్ ప్రస్తావించిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. విచారణ ముగిసిన తర్వాత ఈటల మీడియాతో మాట్లాడారు. అన్నీ కేబినెట్ నిర్ణయం మేరకే జరిగాయని చెప్పారు. డిజైన్లు, సాంకేతిక సమస్యలతో ఆర్థికశాఖకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు.
కాళేశ్వరం కమిషన్ విచారణకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. కమిషన్ ప్రస్తావించిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. విచారణ ముగిసిన తర్వాత ఈటల మీడియాతో మాట్లాడారు. అన్నీ కేబినెట్ నిర్ణయం మేరకే జరిగాయని చెప్పారు. డిజైన్లు, సాంకేతిక సమస్యలతో ఆర్థికశాఖకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు.