తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తక్షణమే ఒక డీఏను ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తక్షణమే ఒక డీఏను ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.