అర్చక, ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంపు.. మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. రాష్ట్రంలోని ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగుల గ్రాట్యుటీని రూ.4 లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మంత్రి సురేఖ చిత్రపటానికి అర్చకులు పాలాభిషేకం చేశారు.
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. రాష్ట్రంలోని ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగుల గ్రాట్యుటీని రూ.4 లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మంత్రి సురేఖ చిత్రపటానికి అర్చకులు పాలాభిషేకం చేశారు.