రెండు దశల్లో జనగణన- తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచి అంటే..
రెండు దశల్లో జనగణన- తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచి అంటే..
2027 జనగణనకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ని కేంద్రం తాజాగా విడుదల చేసింది. రెండు దశల్లో ఈ జనాభా లెక్కలు ఉంటాయని, వాటి రిఫరెన్స్ తేదీలను కూడా పేర్కొంది.
2027 జనగణనకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ని కేంద్రం తాజాగా విడుదల చేసింది. రెండు దశల్లో ఈ జనాభా లెక్కలు ఉంటాయని, వాటి రిఫరెన్స్ తేదీలను కూడా పేర్కొంది.