మిస్ వరల్డ్ 2025 పోటీలు - విజేతగా థాయిలాండ్ సుందరీమణి ఓపల్ సుచాత

హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్ట్ - 2025 పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో  థాయ్ లాండ్ కు చెందిన సుందరీమణి ఓపల్ సుచాత సువాంగ్ విజేతగా నిలిచింది. ఆమెకు వజ్రాల కిరీటంతో పాటు రూ. 8.5 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.

మిస్ వరల్డ్ 2025 పోటీలు - విజేతగా థాయిలాండ్ సుందరీమణి ఓపల్ సుచాత
హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్ట్ - 2025 పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో  థాయ్ లాండ్ కు చెందిన సుందరీమణి ఓపల్ సుచాత సువాంగ్ విజేతగా నిలిచింది. ఆమెకు వజ్రాల కిరీటంతో పాటు రూ. 8.5 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.