దేశంలో జోరుగా వర్షాలు- ఆ 5 రాష్ట్రాలకు రెడ్​ అలర్ట్​!

జూన్ 15న గోవా, కేరళ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐఎండీ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

దేశంలో జోరుగా వర్షాలు- ఆ 5 రాష్ట్రాలకు రెడ్​ అలర్ట్​!
జూన్ 15న గోవా, కేరళ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐఎండీ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..