'తల్లికి వందనం' స్కీమ్ అమలు - ఈ 10 విషయాలు తెలుసుకోండి
తల్లికి వందనం స్కీమ్ పట్టాలెక్కింది. అర్హులైన వారి ఖాతాలోకి డబ్బులు జమవుతున్నాయి. ఒక్కో తల్లి ఖాతాలోకి రూ.15వేల చొప్పున విడుదల చేస్తున్నారు. అయితే ఇందులో రూ.2వేలను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమచేస్తారు.
తల్లికి వందనం స్కీమ్ పట్టాలెక్కింది. అర్హులైన వారి ఖాతాలోకి డబ్బులు జమవుతున్నాయి. ఒక్కో తల్లి ఖాతాలోకి రూ.15వేల చొప్పున విడుదల చేస్తున్నారు. అయితే ఇందులో రూ.2వేలను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమచేస్తారు.