శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - తిరుమలకు కొత్త టూర్ ప్యాకేజీ, ఈనెలలోనే జర్నీ..!
తిరుపతికి వెళ్లే భక్తుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీని ప్రకటించింది. కరీంనగర్ టౌన్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఈ ట్రిప్ జూన్ 19వ తేదీన అందుబాటులో ఉంది. ముఖ్య వివరాలను ఇక్కడ తెలుసుకోండి....
