శుక్రవారాల్లో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి దర్శనాలు - లెక్కలివే
వేసవి సెలవుల వేళ తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా మే 15 నుంచి రద్దీ విపరీతంగా పెరిగింది. రద్దీ దృష్ట్యా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మే, జూన్లలోని ప్రతి శుక్రవారం గతంలో కన్నా సుమారు 10 వేల మంది భక్తులు అదనంగా దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది.
వేసవి సెలవుల వేళ తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా మే 15 నుంచి రద్దీ విపరీతంగా పెరిగింది. రద్దీ దృష్ట్యా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మే, జూన్లలోని ప్రతి శుక్రవారం గతంలో కన్నా సుమారు 10 వేల మంది భక్తులు అదనంగా దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది.