వర్ష బీభత్సం- కర్ణాటకలో 71మంది మృతి, సిక్కింలో 1500 మంది..

ఈశాన్య భారతంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిక్కింలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అక్కడ వివిధ ప్రాంతాల్లో 1500మంది చిక్కుకుపోయారు.

వర్ష బీభత్సం- కర్ణాటకలో 71మంది మృతి, సిక్కింలో 1500 మంది..
ఈశాన్య భారతంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిక్కింలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అక్కడ వివిధ ప్రాంతాల్లో 1500మంది చిక్కుకుపోయారు.