ఈశాన్య భారతంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిక్కింలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అక్కడ వివిధ ప్రాంతాల్లో 1500మంది చిక్కుకుపోయారు.
ఈశాన్య భారతంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిక్కింలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అక్కడ వివిధ ప్రాంతాల్లో 1500మంది చిక్కుకుపోయారు.