జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ నుంచి మాగంటి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ నుంచి మాగంటి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.