జూన్ 9 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో 'జ్యేష్టాభిషేకం' - విశిష్టత ఇదే
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్య అప్డేట్ ఇచ్చింది. జూన్ 9 నుంచి 11వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనున్నట్లు ప్రకటించింది. ఈ మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు ఉండనున్నాయి.
