ఈ కంపెనీ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. త్వరలో 5జీ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరల పెంపు!
వొడాఫోన్ ఐడియా యూజర్లకు త్వరలో పెద్ద షాక్ తగలనుంది. ఎందుకంటే కంపెనీ 5జీ ప్రీపెయిడ్ ప్లాన్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. రూ.299 నుంచి ప్రారంభమయ్యే ప్లాన్లు త్వరలోనే ఖరీదైనవి కానున్నాయి.
