ఇంద్రాయణి నదిపై కూలిన వంతెన.. ఇద్దరు మృతి, అనేక మంది గల్లంతు!
మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. మావల్లో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఆదివారం కూలిపోయింది. నదిలో 25 నుంచి 30 మంది వరకు కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు పర్యాటకులు మరణించారు.
