రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది - వైఎస్ జగన్
రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. తెనాలి ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఇవాళ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. తెనాలి ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఇవాళ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.