మేఘాలయ హనీమూన్ మర్డర్ లో మరో ట్విస్ట్; మరో యువతిని కూడా హత్య చేయాలని నిందితుల ప్లాన్..

మేఘాలయ హనీమూన్ మర్డర్ స్టోరీ లో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఇండోర్ కు చెందిన నవ వరుడు రాజా రఘువంశీని హత్య చేసిన తరువాత, మరో మహిళను కూడా నిందితులు హత్య చేయాలని భావించారు. ఈ కేసులో రాజా రఘువంశీ భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, వారి మరో నలుగురు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు.

మేఘాలయ హనీమూన్ మర్డర్ లో మరో ట్విస్ట్; మరో యువతిని కూడా హత్య చేయాలని నిందితుల ప్లాన్..
మేఘాలయ హనీమూన్ మర్డర్ స్టోరీ లో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఇండోర్ కు చెందిన నవ వరుడు రాజా రఘువంశీని హత్య చేసిన తరువాత, మరో మహిళను కూడా నిందితులు హత్య చేయాలని భావించారు. ఈ కేసులో రాజా రఘువంశీ భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, వారి మరో నలుగురు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు.