మెదక్ జిల్లాలో దారుణం - గిరిజన మహిళపై హత్యాచారం..!
ఏడుపాయల పుణ్యక్షేత్ర సమీపంలో ఘోరం జరిగింది. 33 ఏళ్ల గిరిజన మహిళపై అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచారు. చికిత్స పొందుతూ సదరు మహిళ ప్రాణాలు కోల్పోయింది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Rasipogula Gopal
Editor-in-Chief