మార్కెట్ ఉరకలు: సెన్సెక్స్ 700 పాయింట్ల జంప్! నిఫ్టీ 26,000 మార్క్ పైకి
భారత స్టాక్ మార్కెట్ ఇవాళ (గురువారం) భారీ లాభాలతో దూసుకుపోయింది. ముఖ్యంగా భారత్, అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరనుందనే ఆశాభావం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా, నిఫ్టీ 26,000 మార్కు పైన ట్రేడింగ్ మొదలుపెట్టింది.
Rasipogula Gopal
Editor-in-Chief