మంత్రుల మధ్య టెండర్ల వార్...? పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు...!

Nov 12, 2025 - 10:46
 0  0
మంత్రుల మధ్య టెండర్ల వార్...? పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు...!
తెలంగాణ కేబినెట్ లోని మరో ఇద్దరు మంత్రుల మధ్య సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ… కేబినెట్ లోని మరో మంత్రిగా ఉన్న పొంగులేటిపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మేడారం టెండర్ల విషయం ఇందుకు కారణమైనట్లు సమాచారం.
Rasipogula Gopal Editor-in-Chief