ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడానికి టీచర్లతో టీమ్స్.. మెుత్తం 299 కమిటీలు!
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడానికి ఉపాధ్యాయ బృందాలు విద్యాశాఖ నియమించనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Rasipogula Gopal
Editor-in-Chief