ప్రతి రైతు భూమికి 'భూధార్' నెంబర్ ఇస్తాం - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
ప్రతి రైతు భూమికి భూధార్ నెంబర్ కేటాయిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. రైతుల సమస్యలను తీర్చేందుకు అధికారులే గ్రామాలకు వస్తున్నారని తెలిపారు. వచ్చే ఆగస్టు 15 నాటికి ధరణి నుంచి పూర్తిస్థాయిలో విముక్తి కల్పిస్తామని ప్రకటించారు.
ప్రతి రైతు భూమికి భూధార్ నెంబర్ కేటాయిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. రైతుల సమస్యలను తీర్చేందుకు అధికారులే గ్రామాలకు వస్తున్నారని తెలిపారు. వచ్చే ఆగస్టు 15 నాటికి ధరణి నుంచి పూర్తిస్థాయిలో విముక్తి కల్పిస్తామని ప్రకటించారు.