గత మూడు వారాల్లో 38 కోవిడ్-19 కేసులు: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ

అమరావతి: రాష్ట్రంలో గత మూడు వారాల్లో 38 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఇప్పటివరకు కొత్త వేరియంట్ను గుర్తించలేదని ఆయన ధృవీకరించారు.

గత మూడు వారాల్లో 38 కోవిడ్-19 కేసులు: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ

అమరావతి: రాష్ట్రంలో గత మూడు వారాల్లో 38 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఇప్పటివరకు కొత్త వేరియంట్ను గుర్తించలేదని ఆయన ధృవీకరించారు.