ఏపీలో 'ఆయుష్' సేవల విస్తరణ - రూ.210 కోట్లతో 3 కొత్త కాలేజీల నిర్మాణం..!
రాష్ట్ర 'ఆయుష్' రంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. రూ.210 కోట్లతో కొత్త కళాశాలల నిర్మాణం జరగనుంది. ఈ మేరకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు.
Rasipogula Gopal
Editor-in-Chief