అమ్మవారి కథతో చండీ దుర్గమా.. ముఖ్య అతిథిగా కమెడియన్ అలీ.. సౌందర్య అమ్మోరు తర్వాత అంటూ డైరెక్టర్ మైను ఖాన్ కామెంట్స్
టాలీవుడ్లో అమ్మవారి కథతో తెరకెక్కుతోన్న కొత్త సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు డైరెక్టర్ మైను ఖాన్ దర్శకత్వం వహించారు. ఇవాళ (జూన్ 9) చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమెడియన్ అలీ విచ్చేశారు. ఈ సందర్భంగా అలీ, మైను ఖాన్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్లో అమ్మవారి కథతో తెరకెక్కుతోన్న కొత్త సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు డైరెక్టర్ మైను ఖాన్ దర్శకత్వం వహించారు. ఇవాళ (జూన్ 9) చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమెడియన్ అలీ విచ్చేశారు. ఈ సందర్భంగా అలీ, మైను ఖాన్ కామెంట్స్ చేశారు.