అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య! ‘మిత్రమా’ అని పిలిచిన వెంటనే కాల్పులు..

Nov 12, 2025 - 10:46
 0  0
అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య! ‘మిత్రమా’ అని పిలిచిన వెంటనే కాల్పులు..
అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన పేరు  రాకేష్ ఎహాగబన్. ఆయన ఒక మోటెల్​ మేనేజర్​. మోటెల్​ బయట జరుగుతున్న గొడవను చూసేందుకు వెళ్లిన ఆయన ‘అంతా బాగానే ఉందా మిత్రమా’ అని ప్రశ్నించిన వెంటనే దుండగుడు కాల్పులు జరిపాడు! 
Rasipogula Gopal Editor-in-Chief